Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సరూర్నగర్
ఆర్కె పురం డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉద్యమ కారుడు కంచెర్ల శేఖర్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఆదివారం క్యాంప్ కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందచేశారు. ఈ మేరకు శేఖర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవికి సహకరించిన మంత్రికి, తోటి నాయకులకు కతజ్ఞతలు తెలిపారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోయి డివిజన్లో పార్టీ అభివద్ధికి కషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్, మాజీ అధ్యక్షులు ఆరవింద్ శర్మ, జిల్లెల కష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.