Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్ నగర్
టీఆర్ఎస్ పార్టీ హయత్ నగర్ డివిజన్ నూతన అధ్యక్షుడు అయిన చెన్నగోని శ్రీధర్గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గణపురం కష్ణలని ఆదివారం శాలువా కప్పి సన్మానిం చడం జరిగింది. సన్మానించినవారిలో తెలంగాణ ఉద్యమ నాయకులు కాటెపాక స్కైలాబ్, డివిజన్ మాజీ ప్రధాన కార్యదర్శి పారంద నర్సింగ్రావు, హయత్ నగర్ డివిజన్ సోషల్మిడియా అధ్యక్షులు మెగావత్ హరికష్ణ. ఎస్టి సెల్ ప్రధానకార్యదర్శి గోగులోతు సుమన్,పారంద సాయి తేజ,
సుక్క శివకుమార్, ఈసీ మెంబర్, కొమ్ము శివకుమార్.. వర్కింగ్ ప్రెసిడెట్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాల్గొన్నారు.