Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ ఇందిరా నగర్లో దసరా ఉత్సవాల్లో భాగంగా వెలసిన అమ్మవారి మండపాలను దర్శించుకున్న స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనంతుల సంతోష్, సురేశ్, రాజు, సాయి కుమార్, ప్రభాకర్ జనార్ధన్, రంజిత్, తదితరులు పాల్గొన్నారు.