Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
దసరా పండుగ సందర్భంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయం చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో దుర్గా మాత పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి, సంస్థ డైరెక్టర్లు జె.శ్రీనివాస్రెడ్డి, కె.రాములు, జి.పర్వతం, పి. నరసింహరావు, జి.గోపాల్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.