Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రతిపాదిస్తూ ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఎన్నికల అధికారులకు వినతిపత్రం అందజేశారు.వినతిపత్రం అందజేసిన వారిలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కష్ణారెడ్డి , శాసనసభ్యులు భువనగిరి, తుంగతుర్తి ,నకిరేకల్ , కోదాడ , నాగార్జున సాగర్ ,నల్లగొండ , హుజూర్నగర్ ,దేవరకొండ ఫైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్ కుమార్ , చిరుమర్తి లింగయ్య , నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి ,ఇతర ఎమ్మెల్సీ శాసనసభ్యులు ఉన్నారు.