Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్పేట
పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కషి చేస్తుందని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. గురువారం గోల్నాక డివిజన్ పరిధిలోని తులసి నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కషి చేస్తుందని, అర్హులైన వారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు అనిల్, మధు, సంతోష్, వినోద్ పాల్గొన్నారు.