Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
శ్రీ పెరుమాళ్ళ వెంకటేశ్వర స్వామి ధర్మకర్త ఏడో వార్డు టీఆర్ఎస్ అధ్యక్షుడు తేజ్పాల్ మంగళవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న తేజ్పాల్కు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు మాజీ కార్పొరేటర్ లాస్య నందిత, నాయకురాలు నివేదిత, సీనియర్ నాయకులు మధుకర్, అజరు, తదితరులు పాల్గొని తేజ్ పాల్కు శుభాకాంక్షలు తెలిపారు.