Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
బీవీఆర్ఐటీ హైదరాబాద్ మహిళా కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓడూరు షనిత జాతీయ స్థాయి 44వ సీనియర్ చాంపియన్ షిప్ త్రో బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈసందర్భంగా కళాశాల చైర్మెన్ కె.వి. విష్ణు రాజు, వైస్ చైర్మెన్ రవిచంద్రన్ రాజగోపాల్, కళాశాల ప్రిన్సిపల్ కెవీఎన్ సునీత, ఫిజికల్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మి ఆమెను అభినందించారు.