Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలో ఉద్యోగుల నుంచి వచ్చే విజ్ఞాపనలు స్వీకరించేందుకు అనుమతిమంచాలని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎస్.ఎం.హుస్సేనీ(ముజీబ్) కోరారు. ఈ మేరకు మంగళవారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ పి. సుబ్బారావును కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్టు ముజీబ్ తెలిపారు.