Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆలయ ఈవో మనోహర్రెడ్డి అన్నారు. బుధవారం ఆలయంలో హుండీని లెక్కించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ భక్తులు వేసిన కానుకలను లెక్కించినట్టు తెలిపారు. 55 రోజుల గాను రూ.25,84, 997 ఆదాయం వచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఆఫీస్, ఎం.శ్రీనివాస్శర్మ, కామేష్, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.