Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, సత్యసాయి ట్రస్ట్ సంయుక్తంగా నిర్వయించిన పేద ప్రజలకు కమలానగర్ స్ఫూర్తి క్లబ్ అధ్యక్షుడు పజ్జురి మణిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పదిమంది ఆడవారికి వంట సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ 320 సీ గవర్నర్ ఆవుల గోపాల్రావు, వైస్ డిస్ట్రిక్ గవర్నర్ వెంకట్ నారాయణరెడ్డి, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హరీష్రెడ్డి, సత్యసాయి ట్రెస్ట్ మెంబర్ సుబ్రమణ్యం, మనోహర్రెడ్డి, రామతులషి రాజేందర్రెడ్డి, లయన్ రామచారి పాలుగొన్నారు.