Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్ను టెస్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్కుమార్ ఆధ్వర్యంలో టెస్రా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్, ప్రధాన కార్యదర్శి వి.రామకృష్ణారెడ్డి, నూతన కార్యవర్గం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహ్మరెడ్డి, డీఆర్ఓ లింగ్యా నాయక్ను కలిశారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు పి. సంయుక్త, కోశాధికారి బి.పుష్యమి, ఉపాద్యక్షులు గౌరివ త్సల, విశ్వనాథ్, శ్రీనివాస్రెడ్డి, కలెక్టరేట్ అధ్యక్షులు కిరణ్, మల్కాజిగిరి డివిజన్ అధ్యక్షులు భూపాల్, లక్ష్మినారాయణ, రేణుక, రఘనందన్రెడ్డి, ప్రవీణ్, సంజీవరావు, నాగమణిలు, జిల్లా పూర్వ అధ్యక్షులు కలెక్టరేట్ ఏవో ఎల్. వెంకటేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు.