Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ సెంటర్ ను శనివారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పరిశీలించారు. ఎమ్మెల్యేతో పాటు డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక, మాజీ కార్పొరేటర్ లాస్య నందిత, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు నరసింహ ముదిరాజ్, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మెన్ శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, ఏడో వార్డు అధ్యక్షురాలు సరిత, పెరుమాళ్ళ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాజీ ధర్మకర్త కాశిరెడ్డి, తేజపాల్, తదితరులు పాల్గొన్నారు.