Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రతి ఏటా నిర్వహించే భారతి ఎయిర్టెల్ మారథాన్ 10 ఎడిషన్ను సంస్థ తెలుగు రాష్ట్రాల సీఈఓ అవనిత్ సింగ్ పూరి, మారథాన్ డైరెక్టర్ ప్రశాంత్రి మర్ప్రియా సోమవారం బంజారాహిల్స్లోని ఓ ప్రముఖ హోటల్లో ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పదివేల మంది ఆరోగ్యవంతులు ఈ ఎయిర్టెల్ మారథాన్ 10కె రన్ లో భాగస్వాములమవుతారన్నారు.10 కె రన్ 21.095 కిలోమీటర్లు, ఫుల్ మారథాన్ 42.195గా డిసెంబర్ 19న నిర్వహిస్తున్నామన్నారు. 2500 మంది వాలంటీర్లు, 250 మంది వైద్యులను నిపుణులు ఇందులో పాల్గొంటారని చెప్పారు.