Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
'ఆకులో ఆకునై, పూవులో పూవు నై' గీతాన్ని శ్రావ్యంగా గాయని పాడగా శ్రోతలు పులకితులయ్యారు. దేవులపల్లి కష్ణ శాస్త్రి రచించిన 'ఇది మల్లెల మాసమని', ' ఏడ తనున్నాడో బావా' పలు భావ స్ఫోరక పాటలను గాయకులు నూకల ప్రభాకర్, విపంచి, శ్రీరామ్ చంద్రశేఖర్, రేవతి, జగధాత్రి, శ్రీమణి లు రసరమ్యంగా ఆలపించారు. వెన్నెల సంస్థ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్ పాల్గొన్నారు.