Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సాధించిన సందర్భంగా వెంకట్ రెడ్డి నగర్ బస్టాండ్ వద్ద మంగళవారం రాత్రి బీజేపీ హబ్సిగూడ డివిజన్ ప్రధాన కార్యదర్శి చెల్లోజు ఎల్లాచారి, చింతకింది ప్రవీణ్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్, రాష్ట్ర అధికార ప్రతినిధి వేములకొండ సోమశేఖర్ సంజరు పటేల్, రవీందర్ రెడ్డి, వేములకొండ వెంకన్న, పారుపల్లి హనుమంతారావు, పూజారి సోమయ్య, ఏవీ చారి, రాగి లతా, వెంకట్ రెడ్డి, లక్ష్మి, ఇందిర, ముశిగంపల శివగౌడ్, పుచ్చుల అశోక్ సాయి పాల్గొన్నారు.
గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని వినరు కుమార్ ఆధ్వర్యంలో ఆంధ్ర కేఫ్ చౌరస్తా వద్ద బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున బాణాసంచా పేల్చి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నగర సీనియర్ నాయకులు ఎ. వినరు కుమార్, డివిజన్ అధ్యక్షులు రత్న సాయిచంద్, డివిజన్ మాజీ అధ్యక్షులు ఉమేష్, నాయకులుసంయుక్త రాణి, శ్రీకాంత్, నరేందర్, నర్సింగ్ రావు, వీఎస్ టీ రాజు, సురేందర్, లక్ష్మణ్యాదవ్, నవీన్ కుమార్, శ్రీనివాస్,సై కుమార్, హనుమంత్, మదన్మోహన్, భరత్కుమార్,ఆనంద్ రావు, అరుణ్ కుమార్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.