Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెంగాణ-జవహర్నగర్
జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్గా జ్యోతిరెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టా రు. ఈ సందర్భంగా మేయర్ మేకల కావ్య కమిషనర్ను శాలువాతో సన్మానించి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలుకు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్ఎస్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.