Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
బీఎన్రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్నగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి కల్యాణ భవనంలో నిర్వహించిన కరోనా వాక్సినేషన్ డ్రైవ్ సెంటర్ను స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డితో కలిసి డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాక్సిన్ను ఎలాంటి అపోహలు లేకుండా తీసుకోవాలనీ, ఆ రకంగా యువత ను అవగాహన పరిచే విధంగా మార్పు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్ర మంలో డివిజన్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.