Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ వార్డులోని తిరు మలగిరి విలేజ్ జనుమర్ జేఎన్ఎం ఆర్ క్వార్టర్స్లోని సమస్యలను అధ్యయనం చేసేందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు తేజ్ పాల్, ఉపాధ్యక్షుడు నరేంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులను కలిసి పలు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థాని కులు మంచినీరు, బోర్వెల్, మురుగునీటి కాల్వల సమస్యలను తేజ్పాల్ దృషి ్టకి తీసుకొచ్చారు. పరిష్కారం కోసం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.