Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
వినాయక్నగర్ డివిజన్లోని జేకె కాలనీ నల్ల పోచమ్మ ఆలయంలో యూపీహెచ్సీ, జీహెచ్ఎంసీ వారితో కలిసి కోవిడ్ స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించినట్టు స్థానిక డివిజన్ కారక్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి తెలిపారు. తమకు సహకరించినందుకు నల్లపోచమ్మ ఆలయ ప్రెసిడెంట్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సర్వేశ్ యాదవ్, కార్యకర్తలు మల్లేష్ యాదవ్, గెరిశెట్టి రాజు, అలకుంట్ల మల్లేష్, సోమనాథ్చారి పాల్గొన్నారు.