Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్కలెక్టరేట్
నాగారం మున్సిపాలిటీ పరిధిలో మృతి చెందిన బుచ్చయ్య కుటుంబానికి చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. నాగారం మునిసిపాలిటీ 20 వార్డులో చింత బుచ్చయ్య చనిపోవడంతో ఆదివారం వారి కుటుంబ సభ్యులను చంద్రారెడ్డి కలిసి ప్రగాఢ సానుబూతి తెలిపి వారి కుటుంబానికి రూ.10 వేలు, కౌన్సిలర్ సుమిత్రా సురేష్ రూ.5వేలు, కౌన్సిలర్ మమతా కృష్ణారెడ్డి మరో రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు.