Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
వినాయక్నగర్ డివిజన్లోని లాల్వాణి నగర్ బండ చెరువు వద్ద ఉన్న బతుకమ్మ కొలను దగ్గర ఈ నెల 10,11 తేదీల్లో నిర్వహించనున్న చాత్ పూజ కోసం జీహెచ్ఎంసీ సిబ్బందితో దగ్గరుండి శుభ్రం చేయించినట్టు డివిజన్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ స్వరూప, వర్క్ ఇన్స్పెక్టర్ సాగర్, బీజేపీ నాయకులు రాకేష్ యాదవ్, సంతోష్, సాయి కిరణ్, రాంప్రసాద్, శ్రీకాంత్ యాదవ్, శంకర్గౌడ్, బీహారీ సమాజ్ సభ్యులు పాల్గొన్నారు.