Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
వర్షాలు కురిస్తేతే ప్రజలు, ప్రయాణికులకు ఇబ్బంది గా ఉన్న రోడ్లను మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హను మంతరావు చొరవతో మున్సిపల్ సంబంధిత అధికారు లతో అల్వాల్ సర్కిల్ టీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ నల్ల బలవంతరెడ్డి వివిధ కాలనీల్లో పనులను పరిశీలించి పూర్తి చేయడంతోపాటు సర్కిల్ డివిజన్లోని శ్రీనివాసనగర్ రెడ్డి ఎంక్లేవ్ ప్రశాంత్నగర్ వాసవి ఎంక్లేవ్ కాలనీలలో మున్సి పల్ అధికారులు నాయకులతో కలిసి వివిధ కాలనీల్లో రోడ్లకు ప్యాచర్లును పూర్తి చేయించారు. కాలనీ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కాలనీల్లో మెరుగైన వసతులు కల్పిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు బి.నాగేశ్వరరావు, జీహెచ్ఎంసీ అధికారులు ఏఈ లక్ష్మి, వర్క్ ఇన్స్పెక్టర్ రామారావు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.