Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెహదీపట్నం
కోవిడ్ టీకా పట్ల అపోహలు వీడి ప్రజలందరూ టీకాలు వేయించుకోవాలని నానల్నగర్ కార్పొరేటర్ మహమ్మద్ నసీరుద్దీన్ అన్నారు. బుధవారం నానల్నగర్ ఖాదర్బాగ్లోని కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకా వేయించుకుంటే ఒకవేళ కోవిడ్కు గురైన ఆ వ్యాధి దుష్ప్రభావాలను చాలావరకు తగ్గించగలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఖాదర్ బాగ్ ఎంఐఎం అధ్యక్షులు షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.