Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్ నాయకులు ఆనంద్ కుమార్ గౌడ్
నవతెలంగాణ-సుల్తాన్బజార్
జాంబాగ్ డివిజన్లో ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు గోషామహల్ టీఆర్ఎస్ నాయకుడు ఎం.ఆనంద్ కుమార్ గౌడ్ పాదయాత్ర నిర్వహించారు. డివిజన్లోని భాగ్యనగర్ సొసైటీ, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, కట్టెల మండి, మాల కుంటా తదితర ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య వస్తే ఎప్పుడైనా తన దష్టికి తీసుకొని రావాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల సర్కార్ కాదని కాదని, అభివృద్ధి చేసే పార్టీ ప్రజలు అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో భాగ్యనగర్ సొసైటీవాసులు ఎంపీ రాజు, శ్రీకాంత్, ఎండీ షా, ప్రవీణ్ కుమార్, నీతూగుప్తా, టీఆర్ఎస్ నాయకులు, జాంబాగ్ డివిజన్ అధ్యక్షులు ఎం.శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జి. నందు కుమార్, దుర్గ, విజరు ముదిరాజ్ శేఖర్, నరేష్ గౌడ్, అజరు కుమార్, మాధవి, బాలకష్ణ, సల్మాన్ భారు, స్వామి భారు, నర్సింగ్ మాదిగ, శివ, చిరు, ప్రదీప్ పాల్గొన్నారు.