Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
బంజారాహిల్స్కు చెందిన ఓ వ్యాపారితో కలిసి విక్రయిస్తున్నట్లు నకిలీ పత్రాలు, నకిలీ అగ్రిమెంట్ చూపి ఆ ప్లాటు ధర రూ. 11.25 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్గా రూ. 1.10 కోట్లు తీసుకున్నారు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన వ్యాపారి సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన డిటెక్టివ్విభాగం పోలీసులు ప్రధాన నిందితుడైన శేఖర్గౌడ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.