Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయాంజల్
తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ జ్యోతి శుక్రవారం ఉదయం ఉమర్ఖాన్ గూడ, సంఘీ నగర్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది చేస్తున్న పనులను పర్యవేక్షించి ప్రజా సమస్యలు ్డఅడిగి తెలుసుకున్నారు. బీజేపీ నాయకుడు కరాడి అనిల్ కుమార్ స్థానికంగా నెలకొన్న సమస్యలను కమిషనర్ దష్టికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డులో నెలకొన్న ప్రతి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హరీష్, పంది మురళి, బాలయ్య, యాదగిరి పాల్గొన్నారు.