Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
సంప్రదాయ మేళింపుతో కలగలిపిన ట్రెండ్జ్ డిజైనర్ వస్త్ర ప్రదర్శన బంజారాహిల్ల్స్ తాజ్కష్ణలో కొలువుతీరింది. ఈప్రదర్శన శుక్రవారం వర్ధమాన నటులు రేఖ నిరోశ్, శఫియాతో కలిసి ఫెమ్మి యెక్ ఉమీద్ ఫౌండీ సొశలైట్ గీత్ గుప్త ప్రారంభించారు. దేశంలోని అనేక నగరాల మహిళలు, వ్యాపారవేత్తలు డిజైనర్లను ఒకే వేదికపై ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇది ఈనెల 14 తేదీ వరకు కొనసాగుతుందని, 70 స్టాళ్లలో లెహంగాస్, డీసీనేర్ శారీస్, జ్యువలరీ వంటి 20వేలకు పైగా ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచామని నిర్వాహకులు శాంతి తెలియజేశారు.