Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్పొరేటర్ పద్మా వెంకట్రెడ్డి
నవతెలంగాణ-అంబర్పేట
బాగ్ అంబర్పేట డివిజన్లోని శాంతినగర్లో సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మ వెంకట్రెడ్డి పర్యవేక్షించారు. సీసీ రోడ్డు పనులు నాణ్యతగా వేయాలని జీహెచ్ఎంసీి వర్క్ ఇన్స్పెక్టర్ రవికి సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు చుక్కజగన్, ప్రధాన కార్యదర్శి జమ్మిశెట్టి బాలరాజు బీజేపీ నాయకులు కె.శ్రీహరి, ట్యూషన్ శేఖర్, హేమంత్, వెంకట్, రమేష్, బాలకష్ణగౌడ్, సాయి, ఠాకూర్, శాంతి నగర్ కాలనీ నాయకులు పాల్గొన్నారు.