Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
గాజులరామారం డివిజన్ టీఆర్ఎస్ నాయకులు సాయి ప్రతాప్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరుపుకుపన్నారు. ఈసందర్భంగా స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరిరావు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు విజరురామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి నవాబ్, నాయకులు రషీద్బేగ్, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధికార ప్రతినిధి రచ్చ చక్రధర్, డివిజన్ ఉపాధ్యక్షులు సింగారం మల్లేష్, నాయకులు లక్ష్మణ్, అబుబాకర్, సిద్దిక్, తారాసింగ్, ఇబ్రహీం, గోపాలకృష్ణ, సాబేర్, మజార్, రమణ, రావుల శేషగిరి యువసేన సభ్యులు, డివిజన్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.