Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
మార్కెట్ కమిటీ పరిపాలన భవనం త్వరలో తొలగించవలసి ఉన్నందున ఇట్టి పరిపాలన భవనంను పక్కనే ఉన్న ఫైర్ స్టేషన్ భవనంలోకి మార్చడం జరుగినది. సోమవారం నుండి మార్కెట్ కమిటీ కార్యాలయపు కార్యక్రమాలు ఫైర్ స్టేషన్ భవనం నుంచి జరుగుతున్నాయి. కావున జిల్లా డీఎంఓ కార్యాలయం వారికీ, డీఈ కార్యాలయం వారికీ, జిల్లాలో ఉన్న ఇతర మార్కెట్ కమిటీలకు, సమస్త రైతు సోదరులకు గమనించాలని తెలియజేశారు.