Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
హైదరాబాద్లోని రాజ్ భవన్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. నాగరాజు అనే వ్యక్తి పథకం ప్రకారం ముందుగానే తనతో తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని ఒక్కసారిగా ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించడు. అప్రమత్తమైన పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. సీఎం కేసీఆర్ రాజ్ భవన్కు వస్తున్న నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.