Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
'మళ్లీ, మళ్లీ ఇది రాని రోజు, సన్నజాజి లా అల్లుకొన్న రోజు' గాయనీ గాయకులు పాడి శ్రోతలను రసానందంలో ముంచెత్తారు. శ్రీత్యాగరాయ గాన సభలో శుక్రవారం సాయంత్రం అల్లంచాయి కల్చరల్ సంస్థ నిర్వహణలో సినీ గీతాలు రేవతి, శ్రీదేవి, రేణుక, రాజ్, వెంకటేశ్వరరావు,రవి, కల్యాణ్ తదితరులు ఆలపించారు. గొర్తి చంద్రశేఖర్ నిర్వహణలో గాయకులను సత్కరించారు