Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
వరల్డ్ టాయిలెట్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం అంబర్పేట్ పరిధిలోని మరుగుదొడ్లను మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖమర్ అహ్మధ్ సందర్శించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పబ్లిక్ టాయిలెట్స్ కేర్టేకర్స్కు ఘనంగా సన్మానించారు. ఈసందర్బంగా ఎంసీ ఖమర్ అహ్మద్ మాట్లాడుతూ పబ్లిక్ టాయిలెట్స్ను ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. టాయిలెట్స్కు కేర్ టేకర్స్ గా ఉన్న వారి సేవలు మరువలేనివన్నారు. ఇది మంచి మానవీయ మైన సేవా అని అన్నారు. కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.