Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్బజార్
ఏపీమాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం నేషనల్ అధ్యక్షులు చంద్రబాబునాయుడు ను అవమాన పరిచినందుకు గాను శుక్రవారం ఎంజే మార్కెట్ చౌరస్తా వద్ద గోషామహల్ నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు నిరసనలో భాగంగా ఏపీ మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మను. సీఎం ఫోటోలను దగ్ధం చేయడం జరిగింది. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు టి అనిల్, జయ రాజ్ యాదవ్ బి వాసు, ప్రశాంత్ యాదవ్ , కేడి దినేష్ ఎం గోపాలకష్ణ ముదిరాజ్ , నంద కిషోర్ పటేల్ ప్యాట తదితరులు పాల్గొన్నారు