Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధి లోని విష్ణుపురి, రాజీవ్ గాంధీన గర్లో స్థానికులతో కలిసి మల్కా జిగిరి కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లోని సమస్యలను పరిష్కరించాలని వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ సతీష్, కాలనీవాసులు రాజేష్, మహేందర్, ప్రదీప్, రమణ, మురళీమోహన్, బీజేపీ నాయకులు సునీల్ యాదవ్, చిన్న, రవి, తదితరులు పాల్గొన్నారు.