Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్బజార్
జాంబాగ్ డివిజన్లోని హనుమాన్ బడలో బోర్ వెల్ పంపు ఎలక్ట్రికల్ పనులు పూర్తయ్యాయని డివిజన్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా బోర్వెల్ పాడవడంతో స్థానికులు నీటి సమస్య ఎదుర్కొంటున్నారన్నారు వారి ఫిర్యాదు మేరకు అధికారులు సమస్య వివరించి పరిష్కరించినట్లు తెలిపారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కషి చేస్తానన్నారు. కార్యక్రమంలో రామకష్ణ( కట్టప్ప) రాము. సంజు వెంకట్ రెడ్డి నర్సింగ్ ఠాకూర్. అనిల్ యాదవ్. నందు కుమార్ తదితరులు పాల్గొన్నారు.