Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్నగర్
అఖిల భారత పద్మశాలి సంఘం ఇంజినీర్స్ విభాగం జాతీయ అధ్యక్షులు పుట్ట పాండురంగయ్య ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం-2022 పద్మశాలి సంఘం క్యాలెండర్ను గురువారం నారాయణగూడలోని పద్మశాలి భవన్ లో అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీధర్ ఎన్.సుంకుర్వార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నేతలు జీని రామ్మూర్తి, కందగట్ల స్వామి, గడ్డం జగన్నాథం, నక్కా వేణుమాధవన్, మసున మోహన్ నారాయణ, వనం విశ్వనాథం, గుండేటి శ్రీధర్, చింతకింది విజయప్రసాద్, శంకర్ శివరాత్రి తదితరులు పాల్గొన్నారు.