Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు తన క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా నియోజకవర్గంలోని ఇప్పటివరకు పూర్తయిన పనులు, అలాగే పెండింగ్లో ఉన్న పనుల పై చర్చ నిర్వహించారు. ఇందులో భాగంగా పెండింగ్లో ఉన్న పనులను సత్వరమే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్లో ూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెండింగ్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి త్వరలోనే నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తామని ఈ సమావేశంలో తెలియజేశారు.