Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
అల్వాల్లో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన ఆయన పుట్టిన రోజు కావడం, ఆ రోజు ఆయన అందుబాటులో లేకపోవడంతో అల్వాల్ సర్కిల్ నాయకులు ముందస్తుగా రామ్నగర్లోని సాయిబాబా మందిర ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రాజ్ జితేంద్ర నాథ్, అనిల్ కిషోర్ గౌడ్, అల్వాల్ సర్కిల్ ప్రెసిడెంట్ కొండల్ రెడ్డి, ఉదరు కుమార్, రాజా సింహారెడ్డి, బబ్లు వేణుగోపాల్, బల్వంత్ రెడ్డి, సూర్య కిరణ్, నాగేశ్వరరావు, మధు, సాయి కిరణ్, ప్రేమ్ కుమార్, శేఖర్ గౌడ్, చంద్రశేఖర్, విష్ణు, అరవింద్, సాయిబాబా వరలక్ష్మి జ్యోతి యాదవ్, బబిత, కవిత, శశికళ, నందిని, వినీత, తదితరులు పాల్గొన్నారు.