Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో ఉచిత మంచినీటి సరఫరా కోసం బీజేపీ ఆధ్వర్యంలో నేడు తలపెట్టిన ప్రగతి ప్రగతి భవన్ ముట్టడి కార్యక్ర మాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు కంటోన్మెంట్ బోర్డు నామినే టెడ్ సభ్యుడు రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయురారోగ్యాల కోసం సోమవారం మృత్యుంజయ హౌమం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న ట్టు తెలిపారు. ప్రధానమంత్రికి పంజాబ్లో జరిగిన దుర్ఘటన అందరినీ కలిసివేస్తుందన్నారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారని చెప్పారు. ఈ హెమండం ఉండటం ప్రగతి భవన్ ముట్టడిని వాయిదా వేశామనీ, త్వరంలోనే తేదీని ప్రకటిస్తామని చెప్పారు.