Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
కేంద్ర మాజీ మంత్రి, స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి జయంతిని కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జైపాల్రెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జైపాల్రెడ్డి దేశానికి చేసిన సేవలు మరువ లేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శులు జనార్దన్రెడ్డి, శివ కుమార్, మాజీ జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి, మీర్పేట కార్పొరేషన్ కార్పొరేటర్, మీర్పేట ఫ్లోర్ లీడర్ చల్లా కవితబాల్రెడ్డి, మీర్పేట కార్పొరేషన్ కార్పొరేటర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధల శ్రీశైలం, మహేశ్వరం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ఆల శ్రీనివాస ్రెడ్డి, చేవెళ్ల డివిజన్ అధ్యక్షులు వీరేందర్, కందుకూరు మండల యూత్ కాంగ్రెస్ కో-ఆర్డినేటర్ శ్రీకాంత్రెడ్డి, రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా అధ్యక్షు లు ఐయిత రాజు భాస్కర్, గెల్ల సుభాష్రెడ్డి, నరేష్ నాయక్ పాల్గొన్నారు.