Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలోని ప్రగతినగర్ చెరువు దగ్గరలోని మెడలయ్య ఆలయంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రజక సోదరులు మెడల య్యకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో ఆలయ కమిటీ సభ్యులు, రజక సంక్షేమ సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు చాగంటి అశోక్, ఆలయ అధ్యక్షులు వెంకటయ్య, మహదేవ్, గోవింద్, రాములు, శ్రీములు, బాలచంద్రయ్య, నర్సింహులు, నాగరాజు, శ్రీను, వెంకటయ్య, రాజు, తదితరులు పాల్గొన్నారు.