Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
హయత్నగర్ ఇన్స్పెక్టర్గా వెంకటేశ్వర్లు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఇన్స్పెక్టర్గా ఉన్న సురేందర్ గౌడ్ బదిలీపై సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్గా వెళ్లగా.. భువనగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్గా ఉన్న వెంకటేశ్వర్లు హయత్నగర్ ఇన్ స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్గా ఉన్న రవి కుమార్ భువనగిరి రూరల్ ఇన్ స్పెక్టర్గా, మేడిపల్లి ఇన్స్పెక్టర్గా అంజిరెడ్డి, ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్గా బదిలీ అయ్యారు. ఈ మేరకు సీపీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.