Authorization
Fri March 21, 2025 03:25:57 pm
నవతెలంగాణ-కాప్రా
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఎల్లవేళలా ముందుంటానని టీఆర్ఎస్ సీనియర్ నేత బండారి లక్ష్మారెడ్డి అన్నారు. పెద్ద చర్లపల్లికి చెందిన కొమ్ము గిరి ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాలు విరిగింది. విషయం తెలుసుకున్న లక్ష్మారెడ్డి గురువారం పరామర్శించి రూ. 10 వేల ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నేమూరి మహేష్గౌడ్, కడియాల బాబు, వినరు, లోకేష్, విజరు రాజు, నాగేందర్, రామ్ పాల్గొన్నారు.