Authorization
Fri March 21, 2025 01:48:05 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని చీఫ్ వార్డెన్ కార్యాలయానికి కొన్నేండ్ల నుంచి కలర్స్ వేయక పోవడంతో కలహీనంగా మారింది. విషయం తెలుసుకున్న ఓయూ పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ అరవింద్ తన సొంత ఖర్చులతో కలర్స్ వేయించారు. యూనివర్సిటీకి కొంత పే బ్యాక్ సొసైటీ నినాదం స్పూర్తితో ఇలా చేశాను అని తనకు ఎంతో సంతప్తినిచ్చిందని అరవింద్ చెప్పారుజ.చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ .కోరెముల శ్రీనివాసరావు అరవింద్ కషి, సేవానిరతిని ప్రశంసించారు. మరొక వైపు ఓయూ వీసీ ఓయూ అభివద్ధికి పూర్వ విద్యార్థులు కలిసి రావాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.