Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
సీతాఫల్మండి డివిజన్లోని రేషన్ షాపుల సోషల్ ఆడిట్ను సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ సివిల్ సప్లై అధికారి బాల్రాజ్తో సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి కుటుంబం కడుపు నిండా తినడానికి కేసీఆర్ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సివిల్ సప్లరు ఆఫీసర్ బాలరాజు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.