Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
వనదేవతలు సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అని ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ నవీన్ రావు అన్నారు. శుక్రవారం మేడారం సమ్మక్క సారలమ్మ కుంభమేళాకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ నవీన్ రావు లతో కలిసి వెళ్లి అమ్మవారికి నిలువెత్తు బంగారం తులాభారం సమర్పించారు.