Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
పద్య పౌరాణిక నాటకాలు రస రంజకం అని సంఖ్యా శాస్త్రవేత్త దైౖవజ్ఞ శర్మ అన్నారు. సత్య హరిచంద్రలోని అడవి దశ్యంలో సాయి లక్ష్మీ చాగంటి నటనతో ఆకట్టుకోగా మాస్టర్ షరీఫ్ లోహితునిగా నారాయణ రావు కాల కౌశినిగా రక్తి కట్టించారు. గయోపాఖ్యానంలో యుద్ధ సన్నవేశంలో కష్ణునిగా జీడీ నాయుడు,అర్జునుడిగా మణిపాల్ రెడ్డి పద్య అలాపనలో పోటీ పడ్డారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదికపై శుక్రవారం అజాది కా అమతోత్సవ్ శీర్షికన భాషా సాంస్కతిక శాఖ సౌజన్యంలో వేద వ్యాస నటనాలయం నిర్వహణలో పద్య నాటకాల్లోని దశ్యాలు ప్రదర్శితమయ్యారు. సంఖ్యా శాస్త్రవేత్త దైౖవజ్ఞ శర్మ హాజరై కళాకారులను అభినందించారు. నిర్వాహకులు ప్రేమ్ సాగర్ జీడీనాయుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు నాయుడు సంగీతం అందించారు.