Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట
మూడు చింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామంలో అతి పురాతనమైన సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన అక్కన్న మాదన్నల కాలంనాటి శ్రీ సిద్ధప్ప రామలింగేశ్వర స్వామి ఆలయం శిథిలావస్థకు చేరింది. స్థానిక సర్పంచ్ బుడిగే ఇస్తారి ఆధ్వర్యంలో సోమవారం శ్రీ మాధవ శర్మ ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు నాగరాజు, కిరణ్ కుమార్ రెడ్డి, యు సత్యనారాయణ, ఎడ్ల సుధాకర్ రెడ్డి, పాండాల కష్ణ, సుంకు నరసింహా రెడ్డి, మైనబోయిన కిష్టయ్య, కష్టపురం శంకర్ రెడ్డి, రాంపల్లి నరసింహ రెడ్డి, మైనాబోయిన రమేష్, ఉపేందర్ గౌడ్, బాలకష్ణ గౌడ్, బుడిగె ముత్యాలు, బుడిగె రఘు, బుడిగె యాదగిరి, గానుగు రవి, మైనబోయిన నరసింహ, దాసరి నాగేష్, ఎడ్ల ఎల్లారెడ్డి, పాండాల నరసింహ, మైసయ్య, ఉప్పరి నరసింహ, దానబోయిన లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.